Sunday, December 14, 2014

రూపాయి  బిళ్ళ కు బొమ్మ & బొరుసు వుంటుందిని అందరికి తెలుసు .
అదే విధంగా మన నేటి  సమాజానికి కూడా రూపాయి బిళ్ళ  లానే బొమ్మ & బొరుసు వుంటాయి . కాని అది కొంత మందికి మాత్రమే తెలుసు . అది  తెలిసిన వాళ్ళలో కొంత మందికి మాత్రమే  కేవలం బొమ్మ మాత్రమే  ఎప్పుడు చూస్తుంటారు . కానీ రెండో పక్కన మాత్రం చాలా చాలా తక్కువ మంది చూస్తుంటారు  .అక్కడే నేటి సమాజనికి ఎవరికీ తెలియని తప్పులు & దోపిడీలు జరుగుతున్నాయి  .ఎందుకంటే రెండో పక్కన చుస్తే వాళ్ళ సంఖ్య  చాలా చాలా తక్కువ ఉండడమే  . సమాజంలో ఉన్న కొంత మంది మంచి వ్యక్తులు  రెండో పక్కన చుసిన కూడా ఏం లాభం లేకుండా పోతుంది . ఎందుకంటే వాళ్ళు సమాజానికి రెండో పక్కన వున్నా బొరుసు దగ్గర జరిగే దోపిడీ & అవినీతి  గురించి నేటి  ప్రజలకు ఆ వ్యక్తులు చెప్పిన కూడా ఎవరు నమ్మడం లేదు ! చివరికి ఏం జరుగుతుందో ఎదురు చూడాలి మరి !!
                                         టి .సురేందర్ గౌడ్
                                      JNTUH JAC -TS JAC

No comments:

Post a Comment