Monday, February 9, 2015

ఒక కొత్త మార్పు కోసం ,  భారత దేశ  ప్రగతి కోసం ,దేశ  ప్రజలు మోడీ గారి పాలన కోరుకొన్నారు .
ఒక కొత్త ప్రాంత  అబివృద్ధి కోసం , రేపటి  తెలంగాణ రాష్ట మార్పుకోసం . తెలంగాణ ప్రజలు కెసిఆర్  గారి పాలన కోరుకొన్నారు .
ఒక కొత్త మార్పు కోసం , అవినీతి  అరికట్టడం కోసం , సామాన్యుడు పార్టీ APP ను ఢిల్లీ లో అదే ప్రజలు కోరుకుంటున్నారు & కోరుకొన్నారు .
ఈ మార్పు కోసమే నేటి ప్రజలు ఏ నాయకుడు అనేది చూడలేదు ,ఏ రాజకీయ పార్టీ అనేది చుసలేదు ,ఏ కులం అనేది చూడలేదు ,ఏ మతం అనేది చూడలేదు ,కేవలం మార్పు అనే పదంను మాత్రమే చూస్తున్నారు  మనం ,మన ప్రజలు .
అదేవిదంగా ఇదే మార్పును ఈ నాయకులూ కూడా చేయకుంటే .మరొక్కరికి  ప్రజా పాలనను మార్చవచ్చు .
నేటి& రేపటి రోజులలో డబ్బు ద్వారా అధికారంను ప్రజల నుండి  రాజకీయ పార్టీలు కొనలేవు .
-
    Thallapelly Surender Goud 
 TS JAC  State technical Student Convinor
  JNTUH-JAC - official Spokes Person

No comments:

Post a Comment